సర్వేపల్లి లో జనం హోరు – ఫ్యాన్ జోరు”

సర్వేపల్లి లో జనం హోరు – ఫ్యాన్ జోరు” “మంత్రి కాకాణి ఎన్నికల ప్రచార యాత్రకు భారీ స్పందన” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, తోటపల్లి గూడూరు, ఇస్కపాలెం, తోటపల్లి గ్రామాలలో సోమవారం నాడు ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి…

వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు * సాక్షిత : పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…

అందర్నీ కలుపుకొని ముందుకు సాగుదాం

అందర్నీ కలుపుకొని ముందుకు సాగుదాంపాటి ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు *సాక్షిత : *కాంగ్రెస్ పార్టీ లోని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు పాటుపడుదాం అని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు…

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 అదనంగా ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు విషయం : కరువు నెలకొన్న గ్రామాల్లో పంట…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు…

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నేరెళ్ళ

ఖమ్మం బార్ అసోసియేషన్ కు గత నెల లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పట్టణం నకు చెందిన నేరెళ్ళ శ్రీనివాసరావు బారి మెజారిటీ తో గెలుపొందారు. గత నెల లో జరిగిన ఎన్నికల లో మొత్తం ఓటర్ లు 946 గాను…

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం

10 ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ ఈ నెల 16న సమావేశం కానుంది. లీగ్‌లోని పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా,…

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసులపై ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.

మీ ఇంట్లో మేలు జరుగుంటేనే మాకు ఓటేయండి అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న

నమ్మకద్రోహులను క్షమించను రానివ్వను కులదైవం మీద ఆన గిరిజనులకు పెద్దపీట వేసినది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఆత్మీయ సమావేశం సూపర్ సక్సెస్ *కోవూరు హైవే చీరాల ఎదురుగా నియోజకవర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,…

ప్రశాంతి అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది హరి రెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు మండలం చప్పిడి శ్రీనివాసులురెడ్డి, గుడి హరి రెడ్డి ఆధ్వర్యంలో లేగుంటపాడు వి.పి.ఆర్. గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE