58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే…
న్యూ ఢిల్లీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం…
ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు…
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..
బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.
ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్స్టాలో రాస్తూ.. ‘నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు…
రేపు ఉదయం ఇచ్ఛాపురం నుంచి లోకేష్ “శంఖారావం” యాత్ర ప్రారంభం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…
Pilot Rohit Reddy for ED investigation once again today.. Everyone is excited. ఇవాళ మరోసారి ఈడీ విచారణకు పైలట్ రోహిత్రెడ్డి.. సర్వత్రా ఉత్కంఠ.. హైదరాబాద్:ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మంగళవారం 10.30 గంటలకు…