తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ప్రతీక – దొడ్ల వెంకటేష్ గౌడ్

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సర్దార్…

కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

కన్నారావును అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు.. మరికాసేపట్లో రిమాండ్ చేయనున్న పోలీసులు.. హైకోర్టులో కన్నారావు బెయిల్ తిరస్కరణ..

ఉమన్న రావాలి సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్ర

సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్,వాంబేకాలాని H బ్లాక్ 1 వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉమన్న రావాలి సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్య ఆదితులుగా;-తెలుగుదేశం…

మిలిటరీ ఎగుమతులు బాగా పెరిగాయి, దిగుమతులు పడిపోయాయి.

భారతదేశ రక్షణ & సైనిక ఎగుమతులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా రూ. 21,000 కోట్ల మార్కును అధిగమించాయి. మిలిటరీ ఎగుమతులు బాగా పెరిగాయి, దిగుమతులు పడిపోయాయి. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ పరికరాలు, మిస్సీలు, వెపన్స్, రాకెట్లకు ప్రపంచ వ్యాప్తంగా…

ప్రైవేట్ కాంటాలు తెరిస్తే చర్యలు తప్పవు – సీఎస్ హెచ్చరిక

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు ఇప్పటికే ప్రారంభమైన పలు…

సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం

సుల్తాన్‌పూర్: సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. వరుణ్‌గాంధీకి ఫీలీభీత్‌ టికెట్‌ను పార్టీ నిరాకరించడంపై చర్చ జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భాజపా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ…

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే…

ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది.

ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్‌ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించింది. ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్‌గా గ్లాస్‌ గుర్తును కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా, ఏపీలో…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు…

స్కూళ్లకు వేసవి సెలవులు

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని.. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE