ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం
ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు.. మే 13న జరగనున్న సార్వత్రిక…
ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు.. మే 13న జరగనున్న సార్వత్రిక…
విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా…
సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరటలిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎంఅరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరటలభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూదాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణచేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపైఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నతన్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ…
కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు'(సీబీఐ…
మహబూబ్నగర్ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్…
సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న వలసలు” “సోమిరెడ్డి రాజకీయ శకం ముగిసిపోయిందని నిర్ధారిస్తున్న విశ్లేషకులు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఇస్కపాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో…
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్…
కొత్త బస్టాండ్లో నిర్వహించిన అగ్నిమాపక విన్యాసాలు సిబ్బంది నిర్వహించారు.. 1944 లో ముంబైలో అగ్నిమాక ఘటనలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాషారు.. ఈ నెల 20 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.. వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలకు నివారణ చర్యలపై సిబ్బంది…
పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సాక్షితవరంగల్ జిల్లా….పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక…
శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా,శ్రీ వెంకట శివ రామాలయ ప్రతిష్టా, మహకుంభాభిషేక మహోత్సవ వేడుకలో పాల్గొన ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సాక్షిత :…