3టి టివి చానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న 3టి టివి న్యూస్ చానల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను నేడు రాష్ట్ర…
ఇళ్ల నిర్మాణాలు చేసిన చోట.. మౌళిక వసతులు ఎక్కడ ఎక్కడ చూసినా రోడ్డు, డ్రైనేజీల సమస్యలు కనిపిస్తున్నాయి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన చోట మాళిక వసతులు కల్పించలేదని.. అందుకే ప్రజలు నేటికీ…
పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదా? భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెబుతోంది? ఏ చర్యను నేరంగా పరిగణిస్తారు? దేనికి ఎంత శిక్ష విధిస్తారు? నేటి వరకూ ఈ అంశాలను నిర్ణయించేది 160 ఏళ్లనాటి ఇండియన్…
రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యాక్షులు ఓబీసీతండు శ్రీనివాస్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి రాగలకార్పొరేషన్ లలో తనకు అవకాశంకల్పించాలని కోరినారు.
జిల్లా లో తుంగ భద్ర నది నుండి ఇసుక అక్రమ రవాణా కు ఏలాంటి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇసుక అవసరం అయిన వారు ఆన్లైన్లో అనుమతి తిసుకొని ఇసుక రీచ్ ల ద్వారా మాత్రమే తీసుకెళ్లాలని…
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ * సాక్షిత : ఇటీవల నూతనంగా దీప దాస్ మున్షి ని…
అచ్చంపేట:-నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల కొండలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే రంగాపూర్ జాతర సందర్భంగా మైనార్టీ మహిళలు రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాలో పూజలు చేసి అనంతరం కొండపై వెలసిన శ్రీశైల ఉత్తర…
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన పి. భరత్ సింహ యాదవ్ తమిళనాడులోని తేని జిల్లాలో ఒక కొత్త మొక్కను కనుగొన్నారు.ఈ మొక్కకు ఆండ్రోగ్రాఫిస్ థేనియెన్సిస్ అని నామకరణం చేశారు. కల్వరాలకు చెందిన పద్మా, వెంకటస్వామిల కుమారుడు భరత్…
మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఇమ్మడి కాశీనాధ్ అధ్యక్షతన కార్యకర్తలతో అత్యవసర సమావేశం. వైసీపీ పాలన వైఫల్యాలపై మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం. మార్కాపురం జిల్లా మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యంపై పాదయాత్రకు నిర్ణయం. ఈనెల 28 నుంచి…
చౌటుప్పల పట్టణ కేంద్రంలోనితంగడపల్లి 15వ వార్డులోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికిమున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి…