తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మున్షీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో…
లోక్సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశం. సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…
ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసిన రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సభ్యులు… పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు…
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 125 డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మేడ్చల్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది కమలాకర్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి…
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరూ శుభ కార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు…
మేడ్చల్ గౌడవెల్లిలోని రామ్ రెడ్డి గార్డెన్స్ లో దుందిగల్ నివాసులు కుమ్మరి నాగరాజు కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు..*ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్…
మాచర్ల ఉన్నత పాఠశాల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన… గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆకస్మిక తనిఖీ…
మనువాదానికి వ్యతిరేకంగా నిలిచి స్త్రీలకు విద్యను అందించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలే.
మనువాదానికి వ్యతిరేకంగా నిలిచి స్త్రీలకు విద్యను అందించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలే.మహిళా సమాఖ్య అధ్యక్ష,కార్యదర్శులు హైమావతి, సత్యవతి సాక్షిత : భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా మక్దుం…
అందుకే 5రోజుల పాటు పట్టణంలో పాదయాత్ర ప్రతి వార్డులో గల సమస్యలు తెలుసుకుంటాం లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించిన పరిటాల శ్రీరామ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ధర్మవరం పట్టణం కోసం ప్రత్యేకంగా ఒక మ్యానిఫెస్టో రూపొందిస్తున్నట్టు నియోజకవర్గ టీడీపీ…
ఘట్కేసర్ మండల ఎంపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ హైదరాబాద్ ఈస్ట్ గా పిలవబడే ఉప్పల్,బోడుప్పల్, పీర్జాదిగూడ, చెంగిచెర్ల, చర్లపల్లి,నారపల్లి,పోచారం, ఘట్కేసర్ ప్రాంతాలు…