ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివాహ వేడుకలకు రావాలని…
ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి….

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి….

పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా,గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో…
శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం మరియు జాతరకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … *సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్లు వనిత బుచ్చిరెడ్డి, నాచారం సునితమురళి యాదవ్ ల ఆధ్వర్యంలో…
27న ఛలో విజయవాడ.

27న ఛలో విజయవాడ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న 'ఛలో విజయవాడ' కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు.…
విశాఖకు సీఎం జగన్‌.

విశాఖకు సీఎం జగన్‌.

శ్రీ శారదా పీఠం సందర్శన, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్‌. దాదాపు రెండు గంటలు శారదా పీఠంలో ఉండనున్న సీఎం జగన్‌…
తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిగా నాకు ఓటు

తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిగా నాకు ఓటు

తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిగా నాకు ఓటు వేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . శశి స్కూల్ ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నేను డిప్యూటీ మేయర్‌గా ఈ…
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

-మాస్టర్‌ ట్రైనర్లు కె.శ్రీరామ్‌, మదన్‌గోపాల్‌ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని మాస్టర్‌ ట్రైనర్లు కె.శ్రీరామ్‌, మదన్‌గోపాల్‌ అన్నారు. నూతన కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల…
ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ లో సర్వజ్ఞ విద్యార్థి ప్రతిభ

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ లో సర్వజ్ఞ విద్యార్థి ప్రతిభ

ఉమ్మడి ఖమ్మం సాక్షిత స్థానిక వి.డి.యోస్ కాలనీలోగల సర్వజ్ఞ పాఠశాల 5వ తరగతి విద్యార్ధి ఎమ్. అక్షద్రుత్విక్, ప్రక్యాత ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ పోటి పరీక్షలో సర్వజ్ఞ విద్యార్ధి జిల్లా టాపర్ నిలిచాడు. ఈ పరీక్షలో ఇంగ్లీష్ విభాగంలో మా విద్యార్ధికి…
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

సాక్షిత : కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ఆదేశాల సూచనలతో కిరణ్, రాజేష్ ఆధ్వర్యంలో పాటూరు జడ్పీ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందివ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని,…