పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్ గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250 […]
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్ గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250 […]
ఉన్నవా గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు కాలిన ఘటన.. ఎడ్లపాడు మండల పరిధిలోని ఉన్నవ గ్రామంలో ఈరోజు దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పెంకుటిల్లు
ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన.. ఎడ్లపాడుమండలం, ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమై,
త్వరలో రోబోటిక్ సర్జరీలు ** సన్నాహాలు చేస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ వెల్లడి సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని “స్విమ్స్” ఆస్పత్రిలో త్వరలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం.సాక్షిత విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న సతీసమేతంగా, తమ కుటుంబసభ్యులతో
అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి.ఐకెపి కేంద్రాలలో నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో 48 గంటల పాటు
కే సీ ఆర్ బావ,హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళి అర్పించిన కేసీఆర్
జిల్లాలో రేపు కూడా పాఠశాలలు,కాలేజీలకు సెలవు….. సాక్షిత : పల్నాడు జిల్లా 29వ తేదీ అనగా రేపు బుధవారం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
మొంథా తుఫాన్ పై అప్రమత్తంగా ఉండండి…ఎమ్మెల్యే ఎంజీఆర్ సహాయక చర్యలపై డివిజనల్,జిల్లా స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన
చట్ పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు. “సూర్యుడి కిరణాలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని, సౌభాగ్యం