124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఆల్విన్ కాలనీ

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ముఖ్య నాయకులతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని చర్చించడం…

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్.…

138 వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే)

దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్,…

ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే…

ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ని 130 – సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంభిపూర్ రాజు…

కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం

కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు…

పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న

పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న నిన్న ప్రకటించిన 10వ తరగతి రిజల్ట్ లో మండల లో రెండవ ర్యాంకు సాధించడం తో హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రసన్న కి శాలువా…

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో బి ఆర్ టి యు జెండాను ఎగరవేసి, మే డే శుభాకాంక్షలు తెలియ జేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రజా…

మారనున్న రూల్స్ ఇవే!

మారనున్న రూల్స్ ఇవే!దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు నేటి…

శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం మేడే:

జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం మేడే అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. 138వ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఉప్పల్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE