కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…

నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి ఎంపీడీవో వెంకయ్య

శంకర్పల్లి మండలంలో అన్ని గ్రామాలు నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో వెంకయ్య ఆదేశించారు మండలంలో ప్లాంటేషన్ మరియు ఉపాధి పంచాయతీ కార్యదర్శిలకు ఉపాధి సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో మాట్లాడుతూ అన్ని నర్సరీలకు 100% మొక్కలు వచ్చే విధంగా ఉండాలని…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

కంది: : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20 రోజుల నుండి…

BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపిస్తాయని పేర్కొన్నారు. కారు…

128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 128 -చింతల్ డివిజన్ పరిధిలోని NLB నగర్ లో బి.ఆర్.ఎస్. పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ శ్రీమతి రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి…

ఈనెల 6న నిర్వహించనున్న మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఈనెల 6న నిర్వహించనున్న మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ పార్లమెంట్…

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపిద్దాం

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అయిజ పట్టణంలో ఫంక్షన్ హాల్ నందు జరిగిన , మండలంముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ…. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారంతో…

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గెలుపు ఖాయం….జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో ఎన్నికల ప్రచారం…

పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE