ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్ అమరావతి: రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి…

శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం

శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం సాక్షిత, తిరుపతి: స్థానిక వి.వి.మహల్ రోడ్డులోని “శుభమస్తు” షాపింగ్ మాల్ లో “పెళ్లితంతు బొమ్మల కొలువు” పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్ టీయుసీ జిల్లా…

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి * సాక్షిత, తిరుపతి బ్యూరో* : భారత మాల పరియోజన కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలో 2200 కోట్ల ప్రణాళికతో రెండు కొత్త రహదారులు మంజూరయ్యాయని…

అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా ఎదురుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ హరితహారంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన మరియు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ…

ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ డివిజన్ లలో వడ్డెర బస్తిలోని 70 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, పి.ఆర్. నగర్ లో 17 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్…

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు….

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు…. ▪️ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు, జలమండలి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా…

పట్టించుకోని అధికారులు

పట్టించుకోని అధికారులు జమ్మికుంట పట్టణ నడిబొడ్డున కేరళ స్కూల్ ముందు గత నెలరోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిన తరువాత సంబంధిత అధికారులు పైప్ లైన్ జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి కొత్త పైప్ అమర్చిన అనంతరం గుంతను…

కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య.

సాక్షిత దినపత్రిక…………. హనుమకొండ జిల్లా. శాయంపేట. మండలంలోని. కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య. అనారోగ్యంతో ఎంజీఎం దావకానలో చికిత్స పొందుతున్న తరుణంలో వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్న వరంగల్ జడ్పీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE