టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ అన్ స్టాపబుల్ షోలో నిజాలు చెప్పినందుకా ఎన్టీఆర్ కుటుంబంపై దుర్భాషలు ఆనాడు ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టారు కదా కొడాలి నాని చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది తట్టుకోలేకే బాలకృష్ణ, చంద్రబాబుపై మళ్ళీ…
విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష
విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష *సాక్షితతాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల…
అనుమతిలేని బాణాసంచా నిల్వలు
అనుమతిలేని బాణాసంచా నిల్వలు, దుకాణాల ఏర్పాటు, అమ్మకాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించిన మార్కాపురం పోలీసులు. దీపావళి పండుగ దృష్ట్యా ఏవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, ఊరిమధ్య గోడౌన్లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే…
ఫ్లోరైడ్ స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్
సాక్షిత : మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా…
ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే ముఖ్యమంత్రి జగన్
ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే మన ముఖ్యమంత్రి జగన్ !!— మంత్రి జోగి రమేష్ సాక్షిత : పలు సంక్షేమ పథకాల ప్రదాత, విద్యా సంస్కరణల ఆద్యుడు ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు ఆంధ్ర ప్రజల…
ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ
సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ డివిజన్ కు సంబంధించిన ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ శిబిరం గురువారం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మేట్టుగుడా కార్పొరేటర్ శ్రీమతి…
నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి
సాక్షిత *నల్లగొండ జిల్లామునుగోడు నియోజకవర్గం నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి….హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క నల్లగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి…
50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు
50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…! సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు సీతయ్య నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 50 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులను…
నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…