కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

సాక్షిత, తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
జాతీయ సదస్సులో పొరపాట్లు రానివ్వద్దు – జాయింట్ కలెక్టర్ బాలాజీ

జాతీయ సదస్సులో పొరపాట్లు రానివ్వద్దు – జాయింట్ కలెక్టర్ బాలాజీ

జాతీయ సదస్సులో పొరపాట్లు రానివ్వద్దు - జాయింట్ కలెక్టర్ బాలాజీసాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లా ఏర్పడిన తరువాత మొదటిగా కార్మిక శాఖ జాతీయ సదస్సు జరగనున్నదని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని పొరపాట్లు లేకుండా విజయవంతం చేయాలని తిరుపతి జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ…
బండి సంజయ్ అన్న యాత్ర 15 వ రోజున 1000 కిలోమీటర్లకి చేరుకుంది

బండి సంజయ్ అన్న యాత్ర 15 వ రోజున 1000 కిలోమీటర్లకి చేరుకుంది

బండి సంజయ్ అన్న యాత్ర 15 వ రోజున 1000 కిలోమీటర్లకి చేరుకుంది బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న చేపట్టిన మూడో విడత మహాసంగ్రామ యాత్ర 15వ రోజు విజయవంతంగా 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పఠాన్…
ఒకే రోజు 10వేల యూనిట్ల రక్తం సేకరణ

ఒకే రోజు 10వేల యూనిట్ల రక్తం సేకరణ

సాక్షిత,సిద్దిపేట : ఒకే రోజు 10వేల యూనిట్ల రక్తం సేకరణసీఎం కేసీఆర్ పిలుపుతో అన్ని నియోజక వర్గాల్లో రక్త దాన శిబిరాలుస్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ అద్భుతమైన కార్యక్రమంఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుసిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమంలో…
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజును పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు…
ఒకప్పుడు మంచినీటి కష్టాలు.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు…

ఒకప్పుడు మంచినీటి కష్టాలు.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు…

ఒకప్పుడు మంచినీటి కష్టాలు.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు… అటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు… GHMC పరిధిలో అనేక అభివృద్ధి పనులు ఉంటాయి… రూ.5 కోట్ల ఫండ్ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకువచ్చారు. వేదిక ద్వారా…
రక్తదానం చేసిన లస్మన్నపల్లి సర్పంచ్ రాములు

రక్తదానం చేసిన లస్మన్నపల్లి సర్పంచ్ రాములు

రక్తదానం చేసిన లస్మన్నపల్లి సర్పంచ్ రాములు సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ ,స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండలంలోని లస్మన్నపల్లి గ్రామ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి…
15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర" పాదయాత్రలో భాగంగా.. పత్తిచేలో పనిచేసుకుంటున్న రైతు కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ అయ్యా… మావి రెక్కాడితే గానీ, డొక్కాడని బతుకులు. మా…
మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి మునుగోడుకీ బై ఎలక్షన్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కీ మునుగోడు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి…
వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష .. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష .. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష .. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. తాడేపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం…