బండి సంజయ్ అన్న యాత్ర 15 వ రోజున 1000 కిలోమీటర్లకి చేరుకుంది

Spread the love

బండి సంజయ్ అన్న యాత్ర 15 వ రోజున 1000 కిలోమీటర్లకి చేరుకుంది

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న చేపట్టిన మూడో విడత మహాసంగ్రామ యాత్ర 15వ రోజు విజయవంతంగా 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పఠాన్ చేరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ నుండి బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ యువసేన ఆధ్వర్యంలో పాదయాత్రలో పాల్గొని వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. పాదయాత్రలో పాల్గొన్న నాయకులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎడ్ల రమేష్ యువసేన సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page