డా:బూర నర్సయ్య గౌడ్ ని బీజేపీ పార్టీ లోకి

మాజీ ఎంపీ పెద్దలు డా:బూర నర్సయ్య గౌడ్ ని బీజేపీ పార్టీ లోకి ఆహ్వానించడానికి వారి నివాసానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వారి బృందం

బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు *విజయవాడ నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం బిగ్ సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు. బిగ్.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాంబశివరావు కొడుకు స్వప్న కుమార్ బాధ్యతలు…

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీకే

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీకే అరుణ మునుగోడు ఉప ఎన్నిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూర్ మండలం నెర్మట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మ

కుప్పకూలిన హెలికాప్టర్ ఆరుగురు మృతి

కుప్పకూలిన హెలికాప్టర్ ఆరుగురు మృతి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

గిడ్డంగులసంస్థ సాయిచంద్ వాహనాన్నితనిఖీ

తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మునుగోడు నియోజకవర్గం వెళుతున్న తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వ్యక్తిగత వాహనాలను ఎన్నికల అధికారులు, పోలీసులు…

ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బేగంపేట

సాక్షిత : రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికిన పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కూకట్ పల్లి ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణలు

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణలు చెప్పట్టలని,పాఠశాలలు లేని చోట నూతన భవన నిర్మాణలు చెపట్టలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం ఏర్పాటు చేశారు …ఈ కార్యక్రమంలో…

ప్రజలు గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే వెన్నులో వణుకు మొదలైంది

ఆఊరు ప్రజలు గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే వెన్నులో వణుకు మొదలైంది.గత 15రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ గ్రామంలో ఉన్న గెడ్డలో ఊహించని రీతిలో వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వచ్చిన వ్యక్తి…

సూది కొండ సాయిబులు కాలనీలో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూది కొండ సాయిబులు కాలనీలో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులుకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన పట్టించుకునే నాధుడు లేకపోయారుఅని వాపోయారు గత 40 సంవత్సరాలుగా ఇక్కడే…

వికారాబాద్ నియోజక వర్గ o ముదిరాజ్ అధ్యక్షులు నియోజకవర్గం బి ఆర్ శేఖర్

వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజక వర్గ o ముదిరాజ్ అధ్యక్షులు నియోజకవర్గం బి ఆర్ శేఖర్ మాట్లాడుతుమునుగోడు లో ముదిరాజ్ లు లేరు మూడు కులాలు మాత్రమే వున్నారు అని వెలుగు దిన ప తిరిక లో రావడం కండిస్తు సాక్షిత…

You cannot copy content of this page