మరోసారి గులాబీ సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు భూమొల్ల భీమయ్య, యాకూబ్, BJP పార్టీ నాయకులు సంజీవులు, గొల్ల వెంకటేష్ వారి అనుచరులు కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 50 మంది BRS పార్టీ లో చేరారు.

ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ…. శుభకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page