భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగరి టవర్ క్లాక్ నందు జెండా ఎగరవేయడం జరిగింది

Spread the love

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

భారతీయ జనతా పార్టీ నగరి నియోజవర్గం.

భారతీయ జనతా పార్టీ నగరి నియోజవర్గం పుత్తూరు మండలం నగరి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పుత్తూరు ద్రౌపతమ్మ గుడి నందు మరియు నగరి టవర్ క్లాక్ నందు జెండా ఎగరవేయడం జరిగింది..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నగరి నియోజవర్గం బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు పాల్గొన్నారు

నిషీధ రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ గారి సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం సాగిస్తున్నాం అభివృద్ధితో నేడు ప్రపంచంలోనే భారత ఉజ్వలంగా వెలుగుతోంది, ఎందరో కార్యకర్తల నాయకుల బలిదానాలను పునాదులపై నిర్మితమై ఏకాత్మ మానవవాదం, అంతోదయ ఆలంబనగా.. క్రమశిక్షణ, అకుంరిత దీక్ష , అంకిత భవనానికి ప్రతిరూపమే, గ్యాస్ అభివృద్ధి యజ్ఞంలో నిరంతరాయంగా నిమగ్నమై ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం గర్విద్దాం నవభారత నిర్మాణంలో భాగ్య స్వాములవుదాం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది..

ఈ కార్యక్రమానికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ వేలయుధం, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా కార్యదర్శులు కోటకొండ బాబు, హరి జిల్లా టీచర్ సెల్ మెంబర్ మేకల సుబ్రమణ్యం, జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్, జిల్లా వీవర్ సెల్ మెంబర్ వెంకటేష్, పుత్తూరు మండలం ప్రధాన కార్యదర్శులు మునస్వామి, గణేష్, ఉపాధ్యక్షుడు ఎన్ మధు పుత్తూరు బి జె వై ఎం ప్రధాన కార్యదర్శి నీలకంఠ, నగిరి మండలం ఉపాధ్యక్షుడు సౌందర్య పాండియన్, పుత్తూరు బి జె వై ఎం అధ్యక్షుడు రాము, నగిరి మండలం ప్రధాన కార్యదర్శి శివ, బిజెపి నాయకులు ప్రకాష్, సుబ్రమణి, మహిళా మోర్చా నాయకురాలు కాంచన, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది…

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page