నో యాక్సిడెంట్ డే సందర్భంగా

Spread the love

On the occasion of No Accident Day

నో యాక్సిడెంట్ డే సందర్భంగా” యర్రగొండపాలెం పరిధిలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆటో ప్రమాదాలపై కూలీలకు మరియు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ ఎక్కువమంది కూలీలతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఆటోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.

ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు ప్రమాదకర రీతిలో ఆటోలో కానీ, ట్రాక్టర్లో మరియు లారీల్లో పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాల బారిన పడవద్దని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా వాహన డ్రైవర్లకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము అని యర్రగొండపాలెం ఎస్సై జి.కోటయ్య తెలిపారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page