SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

అమరావతి, వెంకట పాలెం ..
ది.26-05-2023(శుక్రవారం) ..

అమరావతి లోని తుళ్లూరు మండలం వెంకట పాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన 50,703 మంది నిరుపేద కుటుంబాలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు ..ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS