వివిధ గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు

Spread the love

Nagula Panchami celebrations were celebrated in various villages on Saturday

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు.ఉదయాన్నే మహిళలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పుట్టల వద్దకు వెళ్లి పాలు,గుడ్డు, నైవేద్యాలు సమర్పించారు.లక్ష్మీపురం,పట్నాయనిపేట,రేగపాలేం,తామాడ,రౌతు పేట,గొర్లె పేట,దేశిపాలేం తదితర గ్రామాల్లోని పుట్టల వద్ద మహిళలు పూజలు, నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page