చిరదల గురవయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

Spread the love

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేటలో గుండెపోటుతో మరణించిన చిరదల గురవయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.. జార్జి విద్యాసంస్థల డైరెక్టర్ ఆదిమూలపు విశాల్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తి రెడ్డి,ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్,జెడ్పిటిసి చేదూరి విజయభాస్కర్, వైసీపీ మండల కన్వీనర్ కోప్పర్తి ఓబుల్ రెడ్డి, సర్పంచ్ అరుణ బాయి. నర్రెడ్డి వెంకటరెడ్డి,మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు,అనంతరం ఇటివల మరణించిన పల్లెపోగు చిన్న బాబు కుటుంబాన్ని పరామర్శించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page