29 మరియు 30 వార్డులకు గాను కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

Spread the love

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పాత మున్సిపల్ కార్యాలయంలో 29 మరియు 30 వార్డులకు గాను కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు,కౌన్సిలర్స్ రవికంటి రాజ్ కుమార్ గారు,మద్ది లావణ్య సంపత్ గారు, శ్రీపతి నరేష్ గారు,దయ్యాల శ్రీనివాస్ గారు ,డాక్టర్ సనా జవేరియా, శంకర్ రెడ్డి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, అమరేందర్ ఆటోమేట్రిస్ట్,పవన్ డాటా ఎంట్రీ ఆపరేటర్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నరేందర్, రజిత, రాధ మరియు ఆశా కార్యకర్తలు CLRP లు,RP లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page