శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు…

AP CRDA వారికి 1134.58 ఎకరాలకు గాను రూ. 1162.95 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు

తరాల చరిత్ర, తలరాత మార్చగల నాయకులు అంటే ఎవరు, వీళ్లే అనేది ఈ ప్రపంచం గుర్తించింది, ఈ మాట నిజమేనా! ఆ నాయకులు ఎవరు… వీళ్లేనా… గన్ లోంచి వచ్చిన బుల్లెట్ ఎంత సూటిగా తన లక్ష్యాన్ని చేరుతుందో అలాగే తన…

29 మరియు 30 వార్డులకు గాను కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పాత మున్సిపల్ కార్యాలయంలో 29 మరియు 30 వార్డులకు గాను కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు,కౌన్సిలర్స్ రవికంటి రాజ్ కుమార్ గారు,మద్ది లావణ్య సంపత్ గారు, శ్రీపతి…

You cannot copy content of this page