జాతీయ పతాకన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

Spread the love

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం వద్ద,గాంధీ చౌరస్తా వద్ద,సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద జాతీయ పతాకన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు వైస్ చైర్మన్ దేశినీ స్వప్న కోటి గారు,కమిషనర్ బి శ్రీనివాస్ గారు, మరియు గౌరవ కౌన్సిలర్స్,మేనేజర్ భూపాల్ రెడ్డి గారు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page