పెద్ద చెరువులలో చేపలు వేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

MLC Padi Kaushik Reddy planted fish in the big ponds

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పలు గ్రామాలలో పెద్ద చెరువులలో చేపలు వేయడం జరిగింది ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి,,

వినవంక మండలంలోని ఇప్పలపల్లి గ్రామ పెద్ద చెరువు నీళ్లలో చేపలు వేయడం జరిగింది ఎమ్మెల్సీ పార్టీ కౌశిక్ రెడ్డి మరియు చల్లూరు రెడ్డిపల్లి గ్రామాలలో పలుచరులలో చేపలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీణవంక,చల్లూరు, ఇప్పలపల్లి, రెడ్డిపల్లి గ్రామాల చెరువులలో లక్ష చేపలను వేయడం జరిగింది ముదిరాజ్ బిడ్డలకు బ్రహ్మాండంగా ఉండాలని ముదిరాజ్ వృత్తి ధర్మమే చేపలు పట్టడమే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వినవంక మండలం ఎంపీపీ తిరుపతి రెడ్డి, చల్లూరు గ్రామం సర్పంచ్, జ్యోతి రాజు,ఎంపీటీసీ,మల్లయ్యకవిత, డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, చల్లూరు వార్డ్ కౌన్సిలర్, తిరుపతి, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, గడ్డం నరేష్, అనిల్, సదయ్య, హరీష్, ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page