చంద్రమౌళి @ శివ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే వంశీ,

Spread the love

MLA Vamsi paying floral tributes to the portrait of Chandramouli @ Shiva.

చంద్రమౌళి @ శివ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే వంశీ,

పుత్ర వినియోగానికి గురైన టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వంశీ పరామర్శ..


సాక్షిత : కుమారుడి (చంద్రమౌళి) ని కోల్పోయిన టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డిని స్వగ్రామమైన నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో బుధవారం గన్నవరం ఎమ్మెల్యే వంశీ కలసి పరామర్శించారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

రాష్ట్రంలోని భక్తులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, పెద్దలకు మెరుగైన టీటీడీ సేవలను అందించేందుకు కృషి చేస్తున్న ఈవో ధర్మారెడ్డికి కొడుకు మరణం తీరని లోటు అన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ అధికారులు ఈయన ఒకరిని అన్నారు. అటువంటి వ్యక్తికి తీరని కష్టం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ వైసిపి నాయకులు పలువురు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page