ధోబి గల్లీలో 9.20 లక్షల నిధులతో డ్రైనేజీ పైప్ లైన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Spread the love

బాగ్ అంబర్ పేట డివిజన్, ధోబి గల్లీలో 9 లక్షల 20 వేల రూపాయల నిధులతో నూతనంగా వేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులకు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ శ్రీమతి పద్మావెంకట్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే బస్తీలో పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page