నూతన రెస్టారంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

Spread the love

MLA K.P.Vivekanand inaugurated the new restaurant

నూతన రెస్టారంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్


సాక్షిత * : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి చింతల్ మెయిన్ రోడ్ లో గల సిరి టవర్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బెంగళూరు దొన్నె బిర్యానీ హౌస్ రెస్టారంట్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు సచిన్, విక్కీ, నిజాంపేర్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు, నిజాంపేట్ కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి,127 బి.ఆర్.ఎస్.పార్టీ అధ్యక్షులు అరవ శంకరయ్య,సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్,ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, సత్యనారాయణ రెడ్డి, జె.కె.పాల్, బంటీ, శ్రీశైలం యాదవ్, అల్లావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page