నిరుపేద కుటుంబానికి 10000ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

నిరుపేద కుటుంబానికి 10000ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలో అనారోగ్యంతో పరికిబండ దివ్య 22 సంవత్సరాలు మృతి చెందడంతో అనంతారం గ్రామ BRSపార్టీ నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలుపగా మృతురాలికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ వెంటనే స్పందించి తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా మృతురాలి తండ్రి పర్కిబండ గోపాల్ కి ఆర్థిక సాయం అందించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ పెరుగు స్వరూప లక్ష్మణ్ బిఆర్ఎస్ నాయకులు జింక గోపాల్ ముదిరాజ్ బి ఆర్ ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ మన్నే మహేష్ యాదవ్ వార్డ్ మెంబర్ పెరుగు రమణ కొరివి బిక్షపతి ముదిరాజ్ బి ఆర్ ఎస్ నాయకులు తలారి నర్సింలు కావలి నర్సింగరావు మన్నె శ్రీనివాస్ ఉట్ల ఎల్లారెడ్డి పర్కిబండ శ్రీశైలం నరసింహులు భాస్కర్ పాల్గొనడం జరిగింది జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page