SAKSHITHA NEWS

mla gmr participated in many programs

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని, దేవాలయ అభివృద్ధికి 20 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల గ్రామంలో మండలస్థాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం భవన నిర్మాణ పనులను పరిశీలించి, 20 లక్షల రూపాయల విరాళం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.


SAKSHITHA NEWS