SAKSHITHA NEWS

చందర్లపాడు మండలంలోని పోక్కునూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు వేల్పుల వెంకటేష్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS