ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే దాసరి

Spread the love

పెద్దపల్లి నియోజకవర్గం

ఎలిగేడు మండలం/

తేది:16-04-2023

ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే దాసరి

ఎలిగేడు మండల నారాయణపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు.

ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన కవ్వంపల్లి నాగమ్మ అనారోగ్యంతో మరణించారు.

ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన తీట్ల వెంకటయ్య మరియు గోల్లె పోచాలు ఇటీవల మరణించారు.

వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి-మోహన్ రావు,జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక-రాజనర్సు,మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి,PACS ఛైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు కప్పల ప్రవీణ్,అనుబంధ సంఘాల అధ్యక్షులు సమ్మయ్య, న్యాతరి పోచాలు,సర్పంచ్ లు మాడ కొండాల్ రెడ్డి,విజేందర్ రెడ్డి,లక్ష్మణ్,ఎంపీటీసీ ప్రేమలత-కమలాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య,బీఆర్ఎస్ నాయకులు బూర్ల సత్యనారాయణ, శాంతి రెడ్డి, శరత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి,సంజీవ రెడ్డి,సత్తిరెడ్డి, తిరుపతి రెడ్డి,రాజ కొమురయ్య,పున్నం,రాజ కొమురయ్య,కవ్వంపల్లి అనిల్,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page