SAKSHITHA NEWS

సాక్షిత : గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న CPI జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వర రావు ని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ మరియు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
వారు త్వరగా కోలుకోవాలని మంత్రులు ఆకాంక్షించారు.
అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు అరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటిఆర్ కి వైద్యులు వివరించారు


SAKSHITHA NEWS