కాడెద్దుల బండిపై విచ్చేసి మల్లిపల్లి అమ్మవారి జాతరలో పాల్గొన్న మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

Minister Ushasree Charan, who rode on a cart of oxen and participated in the Mallipally Ammavari fair

కాడెద్దుల బండిపై విచ్చేసి మల్లిపల్లి అమ్మవారి జాతరలో పాల్గొన్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు”

“ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు, భక్తులు”


సాక్షిత : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లిపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ మల్లిపల్లి మహాలక్ష్మి చౌడేశ్వరి అమ్మవారి జాతర జ్యోతి పూజా మహోత్సవంకు ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ దంపతులు హాజరయ్యారు.*

ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించి రాష్ట్ర ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వుండాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
అనంతరం జాతరలోని ఓ దుకాణా దగ్గరకు వెళ్లి గాజులు కొనుగోలు చేసి సరదాగా చెరుకు గడ్డలు అమ్ముతున్న రైతుతో మాట్లాడి చెరుకు కొనుగోలు చేశారు.

Related Posts

You cannot copy content of this page