ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు

SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పలువురు ప్రజలు ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అధ్యక్షులు కాప సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజయ్ దీరాధర్, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 19 at 3.28.28 PM

SAKSHITHA NEWS