SAKSHITHA NEWS

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్..
ఇందిరా భవన్ సమావేశం…

నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలి..

రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదే..

తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది..

కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారు.

తనకు పేపర్, చానల్స్ ఉన్నాయి.. తను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు..

రోజు ఒక వర్గానికి ఏవో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు.

ఇవన్నీ పచ్చి అబద్దాలు.. వాటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీస్కొని పోవాలి..

ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చెయ్యాలి..

జనంలోనే ఉండాలి.. వాళ్లకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలు వివరించాలి. మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా వివరించాలి..


SAKSHITHA NEWS