సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే

Spread the love

ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..


సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం లోని కొత్త మామిడిపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని మామిడి గూడ,దమ్మన్నపేట & పాత మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఊట్ల గూడెం & కర్ణపేట గ్రామ పంచాయితీ పరిధిలోని సామ్ గూడెం మరియు చెల్క గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇ ప్పలగూడెం ప్రజలతో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు వర్తిస్తున్నాయని తెలియజేశారు…

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page