ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న *మంచిర్యాల ఎమ్మెల్యే
మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డ్ నెంబర్ సీతారాంపల్లి లో ప్రజలతో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల…
ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం లోని కొత్త మామిడిపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని…
సాక్షిత మంచిర్యాల నియోజకవర్గందండేపల్లి మండలం లోని తానిమడుగు గ్రామ పంచాయితీ పరిధిలోని జెహారన్ గూడ మరియు కుందేళ్లపాడు గూడెం ప్రజలతో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని,…
సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ బొయాన్ పల్లి డివిజన్ లో వార్డ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ప్రారంభించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజల…