రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి

Spread the love

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి



తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ; పేట రైల్వే స్టేషన్కు దక్షిణం వైపు రైల్లో నుంచి వృద్ధుడు జారిపడి మృతి చెందాడు.

రైల్వే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. జేబులో చెన్నై సెంట్రల్ నుంచి గూడూరు జంక్షన్ వరకు తీసుకున్న టిక్కెట్ ఉంది.

60 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి, తెల్ల చొక్కా, పంచె ధరించి ఉన్నాడు.

జీఆర్పీ ఎస్సై మాలకొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్టేషన్కు దక్షిణం వైపు రైల్లో నుంచి వృద్ధుడు జారిపడి మృతి చెందాడు.

రైల్వే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.

జేబులో చెన్నై సెంట్రల్ నుంచి గూడూరు జంక్షన్ వరకు తీసుకున్న టిక్కెట్ ఉంది.

60 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి, తెల్ల చొక్కా, పంచె ధరించి ఉన్నాడు.

జీఆర్పీ ఎస్సై మాలకొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page