కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి లిస్టులో మూడోసారి టిక్కెట్టు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ లో కార్యకర్తలతో కలిసి బాణాసంచాలు కాల్చి సంబరాలు చేయడం జరిగింది.
మాధవరం కృష్ణారావు కి మూడోసారి టిక్కెట్టు కేటాయించిన ముఖ్యమంత్రి
Related Posts
గోపులారం బొజ్జ గణపయ్యకు ఘనంగా పూజలు
SAKSHITHA NEWS గోపులారం బొజ్జ గణపయ్యకు ఘనంగా పూజలు సాక్షిత శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధి గోపులారం గ్రామంలో పొడవు శ్రీనివాసు సర్పంచ్ సామయ్య ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఉత్సవాలలో…
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలి
SAKSHITHA NEWS తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలి…….. ఎంఈఓ జయరాములు సెక్టోరల్ అధికారి యుగంధ సాక్షిత వనపర్తి : విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల జీవితానికి,భవిష్యత్తుకు…