M.M.హుస్సేన్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ విజేత ముజాకిర్ & షబ్బు టీం

Spread the love

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని M.M.హుస్సేన్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ విజేత ముజాకిర్ & షబ్బు టీం

ఈ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిసి,ఎస్సీ ఎస్టీ,మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గారు విజేతగా నిలిచిన ముజాకిర్ & షబ్బు జట్టుకు విన్నర్స్ ట్రోఫీని అందజేశారు.

గత 2 రోజులుగా హుజూరాబాద్ లో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో 8 టీంలు పాల్గొన్నగా ఫైనల్ మ్యాచ్ కు ముజాకిర్ & షబ్బు టీం మరియు ఫైసల్ & జుబైర్ టీం చేరుకున్నాయి.

ఫైనల్ మ్యాచ్ లో ఫైసల్ & జుబైర్ టీం పై ఐదు పాయింట్లు తేడాతో ముజాకిర్ & షబ్బు టీం ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో విజయం సాధించిన ముజాకిర్ & షబ్బు జట్టుకు విన్నర్ ప్రైజ్ ట్రోఫీను,రన్నర్స్ గా నిలిచిన ఫైసల్ & జుబైర్ జట్టుకు రన్నర్స్ ట్రోఫీలను అందజేశారు

ఈ కార్యక్రమంలో ముజకిర్,ముషు, ఇమ్రాన్ ఖాన్,ముజమ్మిల్ హుస్సేన్,ఫైసల్,సోను, యాకుబ్,సొహైల్ ఖాన్,సమీర్,సోహైల్,అషు,ఇస్త్యక్, ఫిరోజ్,అబిద్,బాబా,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page