కోటి వరకు రుణం, ₹5 లక్షల బీమా.. రేపే ప్రారంభం:

Spread the love

మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభించనున్నారు. సంఘాలకు ₹కోటి వరకు రుణం, ఒక్కో సభ్యురాలికి ₹5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఎవరైనా మరణిస్తే, వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది.

Related Posts

You cannot copy content of this page