ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.
మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభించనున్నారు. సంఘాలకు ₹కోటి…
వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు ఫిబ్రవరి 29 రేపటితో ముగియనుంది. గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం లేదని సంబంధిత…
హైదరాబాద్:ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 119 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. అర్హత…
నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో…
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కూడా!రేపు ప్రెస్మీట్లో ప్రకటించనున్న నేతలుఅమిత్షా ఖమ్మం టూర్కు ఒకరోజు ముందే..బీజేపీకి నిరాశ.. కాంగ్రెస్ పార్టీలో జోష్ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి? సాక్షిత హైదరాబాద్:బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది.…