SAKSHITHA NEWS

టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ,దుండిగల్ మున్సిపాలిటీ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జి‌హెచ్‌ఎం‌సి లోని 8 డివిజన్ల నాయకులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని,రాష్ట్రం అభివృద్ధి పధంలో నడవాలని ఆకాంక్షించారు.


SAKSHITHA NEWS