నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

Spread the love

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

దేవరకొండ పట్టణం శ్రీ రమ్య ఫంక్షన్ హాల్ జరిగిన శీలం సురేంద్ర, కలమ్మ” ల ప్రత్యేక ఆహ్వానం మేరకు వైష్ణవి (రాజేశ్వరి), విక్రమ్ సేనల వివాహానికి ముఖ్య అతిథులుగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ లు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు
ఈ కార్యక్రమంలో గాజుల రాజేష్, కోలుకులపల్లి గెల్వయ్య, అంబటోనీ గూడెం సర్పంచ్ అంజయ్య యువజన నాయకులు చింతకుంట్ల రాకేష్ తదితరులు
పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page