శ్రీ రామ నవమి పురస్కరించుకొని కూకట్ పల్లి యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు

Spread the love

సాక్షిత :శ్రీ రామ నవమి పురస్కరించుకొని కూకట్ పల్లి యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు మూసాపేట్ డివిజన్ లో పలు దేవాలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మూసాపేట్ చౌరస్తా దగ్గర చలి వేంద్రంను ప్రారంభిచారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబు రావు, ప్రభాకర్ గౌడ్, అంజి గౌడ్ తదితరులు పాల్గున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page