SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 125 గాజులరామవరం డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ నివాసం వద్ద వారి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో సౌమ్య శ్రీ, దుర్గ చేరారు, వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి బి.అర్.ఎస్ పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 17 At 3.08.03 Pm

SAKSHITHA NEWS