SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ డివిజన్ పరిధి, సాయిబాబా నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ బిజెపి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధి కూన శ్రీశైలం గౌడ్ తోనే సాధ్యమని భావించి బీజేపీ లో చేరుతున్నట్లు తెలిపారు. బీజేపీ లో చేరిన వారిలో సాయిబాబా నగర్ కు చెందిన రాజు, బుల్లెట్ సాయి, లక్ష్మణ్, లోకేష్, రామ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 14 At 2.31.30 Pm

SAKSHITHA NEWS