ప్రసిద్ధిగాంచిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సందర్శించిన జోగి రమేష్ .

Spread the love

Jogi Ramesh visited the temple of famous Sri Venugopala Swamy.

ప్రసిద్ధిగాంచిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .
ఎన్టీఆర్ జిల్లా,
గంపలగూడెం మండలం,
నెమలి గ్రామం,
శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం,

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి సన్నిధిలో గడిపి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి జోగి రమేష్ కి పురోహితులు వేదమంత్రాలు మధ్య ఘనంగా స్వాగతం పలికి పట్టు వస్త్రాలతో వారిని సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు జోగి రాము తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page