SAKSHITHA NEWS

కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6 వ తరగతి విద్యార్థి ఎన్ . ప్రవళిక, మాకు జగన్మామయ్య ఎందుకు కావాలంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు ముఖ్యంగా మా పేద కుటుంబాలకు అండగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తి నాడు- నేడు స్కూలు కింద మా స్కూల్ బాగుపరిచిన మా మామయ్య మాకు తిరిగి సీఎంగా కావాలి అలాగే, రైతు భరోసా, మధ్యాహ్నం భోజన పథకం, అమ్మ ఒడి, విద్యకి, వైద్య కి, పెద్ద పీఠ వేసిన మా సీఎం జగన్ మావయ్య మాకు మళ్ళీ తిరిగి కావాలని విద్యార్థి చెప్పడం జరిగింది, అనిపార్టీలన్నీ ఏకమైన తిరిగి 2024లో ముఖ్యమంత్రిగా మా సీఎం జగన్ మావయ్య కూర్చోవడం ఖాయం అలాగే కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు గడప-గడప తిరుగుతూ నేనున్నానంటూ భరోసా ఇచ్చి అనేకఅభివృద్ధి చేసిన మా ప్రసన్న మామయ్య కూడా గెలవాలి, జై జగన్ జై జగన్మామయ్య, జై ప్రసన్న మామయ్య..


SAKSHITHA NEWS